కోమరబండ వద్ద, జాతీయ రహదారిపై లారీ ని డికొన్న కారు

626பார்த்தது
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోమరబండ వద్ద, జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురి కి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నలుగురు ప్రయాణీ కులతో వెళ్తున్న కారు ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ తో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో వారిని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడినుంచి ముగ్గురిని విజయవాడకు, ఒకరిని ఖమ్మంకు తరలించారు..