నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ

54பார்த்தது
నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ
ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనున్నారు. త్రిపురత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. దుర్గమ్మను కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః’ అనే మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా అమ్మవారికి పులిహోర సమర్పించాలని అర్చకులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி