ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మేయర్

65பார்த்தது
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మేయర్
నెల్లూరు నగరంలోని స్థానిక రామచంద్రాపురం, ఎఫ్ సి ఐ కాలనీలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని నగర మేయర్ పోట్లూరి స్రవంతి ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నెల్లూరు వాతావరణ మార్పుల కారణంగా విష జ్వరాలు వ్యాప్తి ఎక్కువవుతున్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி