చంద్రబాబు పేదల పక్షపాతి: వేమిరెడ్డి ప్రశాంతి

67பார்த்தது
చంద్రబాబు పేదల పక్షపాతి: వేమిరెడ్డి ప్రశాంతి
మూడు నెలల పరిపాలన కాలంలో చంద్రబాబు పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. బుచిరెడ్డిపాళెం పెనుబల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాళెం తహసీల్దారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி