ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

55பார்த்தது
ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 5,67,60 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி