దివ్యాంగులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

84பார்த்தது
దివ్యాంగులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
ఒంగోలులోని భాగ్యనగర్ లోని బధిరుల పాఠశాలలో గురువారం దివ్యాంగులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎన్హెచ్ఎఫ్డిసి చెక్కులను అందజేశారు. జాతీయ బదిరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி