నేడు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

58பார்த்தது
నేడు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు సీఎం సభా ప్రాంగణ ఏర్పాట్లను గురువారం రాత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులతో ఆగమేఘాల మీద మద్దిరాలపాడుకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. హెలి ప్యాడ్ ను, సభా ప్రాంగణం పరిశీలించారు.

தொடர்புடைய செய்தி