ముగిసిన మాజీ ఎంపీ పార్వతమ్మ అంత్యక్రియలు

63பார்த்தது
మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో నెల్లూరులోని దహనశాలలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி