ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఒంగోలు ఎమ్మెల్యే

65பார்த்தது
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఒంగోలు ఎమ్మెల్యే
ట్రాఫిక్ సమస్యలు ఉన్న ప్రాంతాలను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోమవారం రాత్రి పరిశీలించారు. ఒంగోలులోని కర్నూలు రోడ్డు, సుందరయ్య భవన్ రోడ్డు, అంజయ్య రోడ్డు, మంగమూరు రోడ్డు జంక్షన్ లలో పర్యటించి ట్రాఫిక్ నియమాలను, అక్కడ పరిస్థితిని ట్రాఫిక్ పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్. రియాజ్, ఆర్&బి అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி