మార్కాపురం: భారీగా దీపావళి ముందు సామాగ్రి స్వాధీనం

84பார்த்தது
మార్కాపురం: భారీగా దీపావళి ముందు సామాగ్రి స్వాధీనం
మార్కాపురం పట్టణంలో గురువారం అక్రమంగా ఓ రహస్య ప్రదేశంలో నిలువ ఉంచిన దీపావళి ముందు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సమీపంలో ఆటోలో తరలిస్తున్న మరికొంత దీపావళి మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా డి. ఎస్. పి నాగరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న దీపావళి మందు సామాగ్రి రూ.3,50,000 ఉంటుందని డిఎస్పి నాగరాజు తెలిపారు. ఈ ఘటనలో ఐదు మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా డీఎస్పీ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி