ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నూకసాని బాలాజీ

85பார்த்தது
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నూకసాని బాలాజీ
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యాటకశాఖ సంబంధించి పలు సూచనలు సలహాలు నూకసాని బాలాజీకి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி