కనిగిరి: శ్రీ జగన్మాత ఈశ్వరి దేవి పల్లకి సేవ

68பார்த்தது
కనిగిరి: శ్రీ జగన్మాత ఈశ్వరి దేవి పల్లకి సేవ
దసరా శరన్నవరాత్రులు కనిగిరి పట్టణంలోని స్థానిక దరువు బజారులోని కొలువైవున్న గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో.. సోమవారం రాత్రి శ్రీ జగన్మాత ఈశ్వరి దేవి పల్లకి సేవ మేళా తాళాలతో ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలు దేవస్థాన కమిటీ కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி