కనిగిరి: స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర

75பார்த்தது
కనిగిరి: స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర
ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన స్వర్ణాంధ్ర@2047 కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం వివిధ ప్రణాళికలను రూపొందించి కలెక్టర్ కు ఎమ్మెల్యే నివేదికను అందజేశారు.

தொடர்புடைய செய்தி