అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న దద్దాల

79பார்த்தது
దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కనిగిరిలో సోమవారం నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ 1,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైయస్సార్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி