అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న మాజీ మంత్రి

790பார்த்தது
అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న మాజీ మంత్రి
వెలిగండ్ల మండలం ఇమ్మడి చెరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయంలో గురువారం అయ్యప్ప పడి పూజను మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి ధర్మపత్ని ఆదిలక్ష్మమ్మ నిర్వహించారు. ఈ పడి పూజ కార్యక్రమం నున్న నాగేశ్వరరావు గురుస్వామి జరిపించారు. ఈ పూజలో అయ్యప్ప భక్తులు పాల్గొని, స్వామి కీర్తనలను చేస్తూ స్తుతించారు. పూజా కార్యక్రమం అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ముక్కు తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி