స్వయంగా చెత్త సేకరణను పరిశీలించిన కమిషనర్

84பார்த்தது
స్వయంగా చెత్త సేకరణను పరిశీలించిన కమిషనర్
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో గురువారం చెత్త సేకరణను స్వయంగా కమిషనర్ వెంకట దాసు పరిశీలించారు. చెత్త సేకరణ అంశంలో ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలతో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సమస్యలను కమిషనర్ వెంకట దాసు పరిశీలించారు. నగర పంచాయతీని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని కమిషనర్ వెంకట దాసు ఈ సందర్భంగా అన్నారు.

தொடர்புடைய செய்தி