ప్రారంభమైన శరన్నవరాత్రుల ఉత్సవాలు

79பார்த்தது
ప్రారంభమైన శరన్నవరాత్రుల ఉత్సవాలు
దర్శి నియోజకవర్గంలో శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా గురువారం నుండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాల వద్ద అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారు ను నిర్వాహకులు ప్రత్యేక అలంకరణతో భక్తుల దర్శనం కొరకు ఉంచగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

தொடர்புடைய செய்தி