కట్టెల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికీ గాయాలు

559பார்த்தது
కొరిసపాడు మండలం కొరిసపాడు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు. బొప్పూడి నుంచి వస్తున్న కట్టెల లోడుతో వస్తున్న ట్రాక్టర్ కొరిసపాడు దగ్గరకు రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలవలోకి బోల్తా కొట్టింది. గమనించిన స్థానికులు డాక్టర్ కింద ఉన్న వ్యక్తులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు క్షేమంగా బయటపడగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

தொடர்புடைய செய்தி