రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

82பார்த்தது
కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు వైపు నుంచి వస్తున్న స్కూటీ తిమ్మన్నపాలెం దగ్గరకు వచ్చేసరికి అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడను మెదరమెట్ల ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி