త్రిపురాంతకం: అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

57பார்த்தது
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శనివారం త్రిపురాంతకం లోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో నారాయణరెడ్డి పాల్గొన్నారు. తర్వాత అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు ఆయన స్వీకరించారు. అమ్మవారికి ఎమ్మెల్యే పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி