త్రిపురాంతకం: కాలరాత్రి అలంకరణలో అమ్మవారు

66பார்த்தது
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఉత్సవాలలో భాగంగా 7వ రోజు బాల త్రిపుర సుందరి దేవిని కాలరాత్రి రూపంలో అలంకరించారు. ఆలయ ప్రాంగణ పరిసర ప్రాంతాలు గ్రామాలలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி