నెలరోజుల వ్యవధిలో నలుగురు ఎస్సైలు మార్పు

69பார்த்தது
నెలరోజుల వ్యవధిలో నలుగురు ఎస్సైలు మార్పు
పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐల మార్పుతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో మొత్తం నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం ఎస్సైగా ఫిరోజ్ ఫాతిమాను నియమించారు. ఆమె బదిలీ తర్వాత ఎస్సై మహేంద్ర 4 రోజులు తర్వాత ఎస్సై బాబురావును 10 రోజులకే బదిలీ అయ్యారు. తర్వాత ఎస్సై రాజేష్ చార్జ్ తీసుకోకుండానే ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ప్రస్తుతం సంపత్ కుమార్ ను ఎస్సైగా ఎస్పీ నియమించారు.

தொடர்புடைய செய்தி