లారీ బోల్తా.. డ్రైవర్ కు గాయాలు

79பார்த்தது
మద్దిపాడు మండలం వెల్లంపల్లి హైవే బ్రిడ్జిపై శుక్రవారం మాల్ట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. పంజాబ్ నుండి చెన్నై వెళ్తున్న ఈ లారీ ముందు వెళ్తున్న ఆటోను తప్పించబోయి అదుపుతప్పి బ్రిడ్జి డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி