సీఎంకు ఘన స్వాగతం పలికిన టిడిపి నేతలు

74பார்த்தது
సీఎంకు ఘన స్వాగతం పలికిన టిడిపి నేతలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ లు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. పలువురు టిడిపి ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి చంద్రబాబుకు బొకే అందజేసి స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி