టిడిపిలో చేరిన ఒంగోలు మేయర్

60பார்த்தது
ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత బుధవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల టిడిపి కండువాను కప్పి మేయర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల పలువురు కార్పొరేటర్లు సైతం టీడీపీలో చేరిన విషయం విదితమే. కాగా మేయర్ టీడీపీలో చేరిన నేపథ్యంలో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లయింది.

தொடர்புடைய செய்தி