టంగుటూరు: వేలం కేంద్రంలో ముగిసిన పొగాకు కొనుగోళ్లు

61பார்த்தது
టంగుటూరు: వేలం కేంద్రంలో ముగిసిన పొగాకు కొనుగోళ్లు
టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో అన్ని రకాల పొగాకు కొనుగోళ్లు బుధవారంతో ముగిశాయని వేలం కేంద్రం అధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ ఏడాది మొత్తం 152 రోజుల పాటు పొగాకు కొనుగోళ్లు జరిగినట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నుంచి మళ్లీ పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అంతవరకు వేలం కేంద్రంలో ఎటువంటి పొగాకు కొనుగోళ్లు జరగవని ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

தொடர்புடைய செய்தி