వేతనాల కోసం నిరసన కార్యక్రమం

70பார்த்தது
వేతనాల కోసం నిరసన కార్యక్రమం
ప్రకాశం జిల్లా కొమరోలు ఎమ్మార్వో కార్యాలయం ముందు శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో.. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 8 నెలలుగా తమ వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. డిప్యూటీ ఎమ్మార్వోకు సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లు డిప్యూటీ ఎమ్మార్వోకు వినతి పత్రాన్ని సమర్పించారు.

தொடர்புடைய செய்தி