పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

81பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. రాష్ట్రంలో ఒక్కరోజు ముందే పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేయడంపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி