కంభం ఎస్సైని కలిసిన నాయకులు

69பார்த்தது
కంభం ఎస్సైని కలిసిన నాయకులు
ప్రకాశం జిల్లా, కంభం మండలం, కంభం ఎస్సై బి.నరసింహా రావును గురువారం టీడీపీ, జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసులు, అంగం నాగేశ్వరరావు, నలబుల వెంకటేశ్వర్లు, కాకర్ల నరేంద్ర, కర్ణ శివ, అంగం శివ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி