నేత్రదాన ప్రతిజ్ఞ పత్రం అందజేత

55பார்த்தது
నేత్రదాన ప్రతిజ్ఞ పత్రం అందజేత
గిద్దలూరు మండలంలోని పొదిలికొండపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్ మొర్రి. పిచ్చయ్య జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదాన ప్రతిజ్ఞ పత్రమును ఆరోగ్య శాఖ సిబ్బంది బిజ్జం. సుదర్శన్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. నేత్రదాన దాత పిచ్చయ్య మాట్లాడుతూ.. తాను నేత్రదాన అంగీకార పత్రాన్ని ఇచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేయా అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామసుబ్బారెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி