ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

59பார்த்தது
ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
గిద్దలూరు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ పద్మావతి సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ.. ప్రాథమిక కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి పల్లెలో ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రజలు ప్రస్తుతం సీజన్ వ్యాధిని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி