గిద్దలూరు లో గణేష్ నిమజ్జనం పై వివాదం

52பார்த்தது
గిద్దలూరు లో గణేష్ నిమజ్జనం పై వివాదం
గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామంలో గణేష్ నిమజ్జనంపై వివాదం నెలకొన్నది. గ్రామస్తులు గణేష్ విగ్రహాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో నిమర్జనానికి బయలుదేరి వెళ్ళగా నిషేధిత అటవీ ప్రాంతంలో నిమజ్జనం అనుమతి లేదని అటవీ శాఖ అధికారులు అడ్డుపడగా ఇరువురి మధ్య వివాదం నెలకొంది. అర్బన్ సీఐ సురేష్ అక్కడికి చేరుకొని గ్రామ ప్రజలకు శాంతి యుతంగా సర్దుబాటు చెప్పి వేరే ప్రాంతంలో విగ్రహాన్ని నిమజ్జనం చేయించారు.

தொடர்புடைய செய்தி