పండగ ప్రశాంతంగా జరుపుకోవాలని

56பார்த்தது
పండగ ప్రశాంతంగా జరుపుకోవాలని
ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ లో బుధవారం ఇన్ ఛార్జ్ సీఐ రామకోటయ్య ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో వినాయక చవితి పండగ పురస్కరించుకొని అన్ని మతాల దేవాలయాల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి పండుగ ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని సీఐ రామకోటయ్య వారికి విజ్ఞప్తి చేశారు. పండగ ప్రశాంతంగా శాంతియుతంగా ముగిసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி