దర్శిని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గొట్టిపాటి

77பார்த்தது
దర్శి పట్టణంలోని ఆంజనేయస్వామి గుడిలో మంగళవారం నగర పంచాయతీకి సంబంధించిన కంపాక్టర్ వాహనాన్ని, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. దర్శిని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி