వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎంతో చేసింది

77பார்த்தது
వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎంతో చేసింది
టిడిపి కూటమి ప్రభుత్వం గత 100 రోజుల పాలనలో ఎన్నో అద్భుతాలు సాధించిందని దర్శి నియోజకవర్గ టీడీపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తుందన్నారు. అధికారం చేపట్టగానే అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు కేంద్రం నుంచి సాధించినట్లు తెలిపారు. పింఛన్ పెంపు చేసిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி