జనసేన నాయకుల పాదయాత్ర

72பார்த்தது
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామానికి చెందిన జనసైనికులు, వీర మహిళలు గ్రామం నుంచి అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానానికి శనివారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది జనసేన పార్టీ రికార్డు సృష్టించిందని అందుకే పాదయాత్ర చేపడుతున్నామన్నారు.

தொடர்புடைய செய்தி