దర్శి నుంచి వరద బాధితులకు ఆహారం పంపిణీ

59பார்த்தது
టిడిపి సీనియర్ నాయకులు శ్రీ హర్షిని కళాశాల అధినేత గోరంట్ల రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వరద బాధితులకు భోజన సదుపాయాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. వరద బాధితులకు సరిపడా ఆహార పొట్లాలను, మంచినీటి బాటిళ్లను విజయవాడకు పంపించారు.

தொடர்புடைய செய்தி