పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు: పవన్ (వీడియో)

83பார்த்தது
న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో మంగళవారం పవన్ మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ కల్తీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు కాస్ట్ ఎక్కువని అంటున్నారు. పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే రోడ్డు మీదకు లాగుతాం.’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி