మాజీ చైర్మన్ ను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి

74பார்த்தது
మాజీ చైర్మన్ ను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి
పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మరియు క్రోసూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ప్రమాదానికి గురై సాంబిరెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నాడు. జగన్ పరామర్శించి భరోసా నిచ్చాడు. అవసరమైతే ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி