సమానత్వం సాధించడమే జాషువా ద్యేయం

52பார்த்தது
సమానత్వం సాధించడమే జాషువా ద్యేయం
సమాజంలో ఉన్న అసమానతలు, రుగ్మతలు పోవాలని, సమానత్వం సాధించాలని కోరుకున్న వ్యక్తి విశ్వ నరుడు గుర్రం జాషువా అని ప్రజాకవి దర్శి శేషారావు అన్నారు. శనివారం 129వ జాషువా జయంతి వేడుకలను పెదకూరపాడు లోని కచేరి సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ యార్డు చైర్మన్ బెల్లంకొండ రాంగోపాల్రావు, మాజీ ఎంపీపీ గల్లా బాబురావు, మాజీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ వడ్లమూడి అప్పారావు పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி