పాఠశాలలో జాషువా జయంతి వేడుకలు

58பார்த்தது
పాఠశాలలో జాషువా జయంతి వేడుకలు
పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా హెచ్ఎం రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా వారి చిత్రపటాలకు పూలమాలలో వేసి నివాళులు అర్పించారు. హెచ్ఎం కెవి రమణ మాట్లాడుతూ వారి జీవిత విశేషాలు గురించి మాట్లాడారు. వారి జీవితాల నుండి నేర్చుకొని వలసిన అంశాలను తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி