వరద బాధితులకు ఆహారం పంపిణీ

59பார்த்தது
అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండల కేంద్రాల్లో వరద బాధితులకు మంగళవారం సాయంత్రం 3000 మందికి ఆహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిలుపుమేరకు వారి మిత్రులు ఏటుకూరి రత్నబాబు కుర్రా అప్పారావు ఆధ్వర్యంలో మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల ఎండీ మట్టుపల్లి మోహన్ సహకారంతో అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండల కేంద్రాల్లో 3000 మంది వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி