రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నిప్పంటించిన దుండగులు

84பார்த்தது
రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నిప్పంటించిన దుండగులు
కారంపూడి మండలం కారంపూడి పట్టణంలోని కోట బురుజు పక్కన ఉన్న వై. ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో మండల యువజన విభాగ అధ్యక్షుడు చిలుకూరు చంద్రశేఖర్ రెడ్డి ఈ సంఘటను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி