ఘనంగా స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం

57பார்த்தது
ఘనంగా స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం
పల్నాడు జిల్లా రెంటచింతలలో ఐటీసీ &సెర్చ్ ఆధ్వర్యంలో "స్వచ్ఛతా కి సేవా" కార్యక్రమంలో భాగంగా బుధవారం రెంటచింతల st జోసెఫ్ ఉన్నత పాఠశాలలో మానవహారం, భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఓ మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు.

தொடர்புடைய செய்தி