8 పంచాయతీలకు నిధులు అందించిన ఎంపీ

55பார்த்தது
8 పంచాయతీలకు నిధులు అందించిన ఎంపీ
గురజాల నియోజకవర్గ పరిధిలోని 8 గ్రామాలకు ముంపునకు గురైనందున ఒక్కో గ్రామానికి రూ. లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త అంకారావు సోమవారం అందజేశారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్ ఇద్దరు సమన్వయంతో లక్ష రూపాయలను గ్రామ అవసరాల నిమిత్తం ఖర్చు చేయాలని ఎంపీ కోరారు.

தொடர்புடைய செய்தி