‘బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది‘

51பார்த்தது
వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ..వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద బాబు వెల్లడించారు. కాగా శుక్రవారం ఉదయం నుంచే సితారా సర్కిల్, కబేలా సెంటర్, చనమోలు వెంకట్ రావు ఫ్లై ఓవర్ ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி