మాదిగల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి

50பார்த்தது
మాదిగల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి
చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన గోడ పత్రికఆవిష్కరణ కార్యక్రమానికి బుధవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీ భారత సుప్రీంకోర్టు వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ తీర్పునివ్వటం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி