ఈపూరు: నిబంధనలో పాటించని ఎరువుల దుకాణాలపై కఠిన చర్యలు తప్పవు: ఏఓ

62பார்த்தது
ఈపూరు: నిబంధనలో పాటించని ఎరువుల దుకాణాలపై కఠిన చర్యలు తప్పవు: ఏఓ
ఈపూరు మండలంలో దుకాణం దారులు రైతులకు అమ్మే ఎరువులు, పురుగు మందులు నాణ్యమైనవి అమ్మాలని నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని గురువారం మండల వ్యవసాయ అధికారి రామినేని రామారావు అన్నారు. ఈపూరు మండలంలోని ఇనుమెళ్ళ గ్రామంలో నాలుగు ఎరువుల దుకాణాలను సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న ఎరువులను, పురుగుమందులను బయో ఉత్పత్తులను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி