ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ (వీడియో)

68பார்த்தது
విజయవాడలోని మంగళగిరి నియోజకవర్గంలో భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆదివారం మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

தொடர்புடைய செய்தி