మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు!

78பார்த்தது
మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు!
ప్రతి విద్యార్థి పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినేలా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో దీపావళి నుంచి క్వాలిటీ పెంచుతూ మెనూలో మార్పులు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగిజావతో పాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూ, ఒక రోజు అరటిపండును అందిస్తారు.

தொடர்புடைய செய்தி